రూ. 1 కోటి 25 లక్షల విరాళం ప్రక‌టించిన నందమూరి బాలకృష్ణ
కరోనా నివారణా చర్యలకు, సినీ కార్మిక సంక్షేమానికి నంద‌మూరి బాల‌కృష్ణ రూ.1 కోటి 25 ల‌క్షల విరాళాన్ని ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాల‌లో కరోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డానికి బ‌స‌వ‌తారకం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ మ‌రియు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మ‌న్ నంద‌మూ…
8న ఉదయం 11: 30 గంటలకు బడ్జెట్‌
రాష్ట్ర శాసనసభలో ఈ నెల 8వ తేదీన(ఆదివారం) ఉదయం 11: 30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో హరీష్‌రావు తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. రేపటి బడ్జెట్‌ నేపథ్యంలో రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌…
శ్రీశైలం ఆనకట్టకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు...
శ్రీశైలం ప్రాజెక్టు సెఫ్టీ, ప్యానల్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ సమావేశమైంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ప్యానల్‌ కమిటీ ఛైర్మన్‌ ఎ.బి పాండ్యా మాట్లాడుతూ... ఆనకట్ట పరిరక్షణకు కీలక సూచనలు చేశాం. కొన్ని అంశాలపై సంబంధిత సంస్థలతో విచారణ జరిపించాలని సూచించాం. ఇప్పటికిప్పుడు శ్రీశైలం ఆన…
డేట్‌ ఫిక్స్‌:ధోనీ చెన్నైకి ఎప్పుడు వస్తాడంటే..
చెన్నై:  గతేడాది జులైలో వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ ఓటమి తర్వాత టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఇప్పటి వరకు మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఆటకు సుధీర్ఘ విరామం తీసుకున్న ధోనీ త్వరలోనే బ్యాట్‌ పట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. మార్చి 29 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్…
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ దంపతుల మృతి..
డల్లాస్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన ఇద్దరు దంపతులు సహా వారి బంధువు ఘటనా స్థలంలోనే మరణించారు. డల్లాస్‌ నగరం నుంచి ప్రిస్కోకు భారతీయులు వెళ్తున్న కారు టెక్సాస్‌ వద్ద లెఫ్ట్‌ టర్న్‌ తీసుకుంటుండగా.. ఎదురుగా దూసుకొచ్చిన ఓ ట్రక్‌ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార…
ఆసరా’తో ఆదుకుంటాం
ఆసరా'తో ఆదుకుంటాం వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతున్నాం 'డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా' పథకం ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు జారీ  ఏప్రిల్‌ 1 నుంచి 1,060 నూతన అంబులెన్స్‌లు  అందరికీ 'వైఎస్సార్‌ కంటి వెలుగు' చికిత…
Image